పల్నాడు జిల్లాలో ఘోరం.. అన్నదమ్ముల దారుణ హత్య, ఇద్దరూ టీడీపీ కార్యకర్తలు

2 months ago 8
Brothers Murdered In Palnadu District: పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ములైన హనుమంతు, శ్రీరామమూర్తిలను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో హత్య చేశారు. వీరిద్దరూ టీడీపీ సానుభూతిపరులుగా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. ఇటీవల ఇదే జిల్లాలో జరిగిన టీడీపీ కార్యకర్తల హత్యల నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు ఈ జంట హత్యల ఘటనలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Entire Article