పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతకు మళ్లీ ఇంఛార్జి బాధ్యతలు.. సస్పెన్షన్ ఎత్తేసి మరీ..!

11 months ago 21
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇంఛార్జిగా అత్తి సత్యనారాయణను తిరిగి నియమించారు. థియేటర్ల బంద్ వార్తల సమయంలో అత్తి సత్యనారాయణ మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో ఇంఛార్జి పదవి నుంచి అత్తి సత్యనారాయణను తొలగించారు, తాజాగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇంఛార్జిగా అత్తి సత్యనారాయణను మళ్లీ నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article