పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు.. ప్రతిష్టాత్మక అవార్డ్..!

4 months ago 8
ఫిర్యాదులు వస్తున్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు.. కేంద్రం అవార్డు దక్కింది. భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఇటీవల పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మికి కి ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దగ్గరకు కూడా వెళ్లినట్లు.. జయసూర్యపై విచారణ కూడా ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీతో పాటు మరో ముగ్గురికి కేంద్రం అవార్డు ప్రకటించడం గమనార్హం.
Read Entire Article