పాడి రైతులకు తీపికబురు.. రూ.288 ప్రీమియంతో రూ.30 వేలు బీమా..

1 month ago 4
పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పశువుల కోసం పశు బీమా పథకం తీసుకువచ్చింది. ఈ పథకం కింద పశువులు, మేకలు, గొర్రెలు, పందులకు బీమా చేస్తారు. అనారోగ్యం కారణంగా అవి మరణిస్తే బీమా పరిహారాన్ని రైతులకు అందిస్తారు. మేలు జాతి పశువులకు 288 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 30 వేల బీమా సౌకర్యం ఉంది. ప్రీమియం ఒకసారి చెల్లిస్తే.. మూడేళ్ల పాటు వర్తించనుంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు మాత్రమే ఇందుకు అర్హులు.
Read Entire Article