పిల్లల కడుపు కొడుతున్నారు.. టీడీపీ ఎమ్మెల్సీ వార్నింగ్

3 months ago 8
పులివెందులలోని బాకరపురంలో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. విద్యార్థులకు సరైన ఆహారం పెట్టకపోవడం, హాస్టల్‌లో అపరిశుభ్రతను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పిల్లలైతే ఇట్లాగే చేస్తామా అని సిబ్బందిని నిలదీశారు.
Read Entire Article