పురాతన ఆలయంలో బయటపడ్డ నిధి.. ఏకంగా 281 నాణేలు, చూసేందుకు ఎగబడ్డ జనాలు

3 months ago 7
Gudluru Ancient Coins Found: నెల్లూరు జిల్లా గుడ్లూరు శివాలయంలో పునర్‌నిర్మాణ పనుల్లో భాగంగా 1870 నాటి 281 పురాతన నాణేలు బయటపడ్డాయి. వీరభద్రుడి బాలాలయ ప్రతిష్ఠ సందర్భంగా విగ్రహం పాదపీఠంలో వీటిని గుర్తించారు. ఈ నాణేలను చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. గతంలోనూ ఇదే ఆలయంలో భారీగా నాణేలు లభించాయి. ఈ నాణేలు అప్పటి బ్రిటీష్ పాలన నాటివని గ్రామస్థులు తెలిపారు. ఆలయ చరిత్రకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Read Entire Article