పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే పుష్ప టీం, అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. శ్రీతేజ్ కుటుంబానికి మరో సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..