పోలీస్ స్టేషన్‌కు ఏడో నిజాం మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా.. అసలు వివాదం ఏంటంటే..?

1 year ago 26
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. నకిలీ పత్రాలు సృష్టించి తన తాత ఆస్తులు కాజేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని రూ.121 కోట్ల విలువైన ఆస్తులు కాజేసేందుకు ఫ్లాన్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Entire Article