ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడాలని ఉందా..? విద్యార్థులకు సూపర్ ఛాన్స్, ఈ పని చేస్తే చాలు

2 months ago 4
ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశం 'పరీక్షా పే చర్చా-2026' ద్వారా విద్యార్థులకు లభించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం innovateindia.mygov.in వెబ్‌సైట్‌ను సందర్శించి.. మీ ప్రశ్నను 500 అక్షరాలలోపు ఆసక్తికరంగా సమర్పించండి.
Read Entire Article