Guntur Wife Murdered Her Husband With Boyfriend: తెలుగు రాష్ట్రాల్లో భార్యాభర్తల హత్యలు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లాలో భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసి, ఆ తర్వాత పోర్న్ వీడియోలు చూస్తూ రాత్రంతా గడిపిన ఘటన సంచలనం సృష్టించింది. ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజును భార్య లక్ష్మీమాధురి, ఆమె ప్రియుడు గోపి కలిసి నిద్రమాత్రలు కలిపిన బిర్యానీతో హత్య చేశారు. అసలు నిజాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి.