ఫ్రెండ్ అని నమ్మి విషయం చెబితే.. సైలెంట్‌గా పని కానిచ్చేశాడు, వీడు మామూలోడు కాదు..!

3 months ago 6
హైదరాబాద్ భవానీనగర్ పోలీసులు రూ. 40 లక్షల దోపిడీ కేసును ఛేదించారు. వ్యాపారి స్నేహితుడే ప్రధాన నిందితుడిగా ఈ భారీ దోపిడీకి పథకం వేశాడు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కాగా, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article