Guntur Ggh Doctors Remove Pen From Student Stomach: రూ.50 పందెం కోసం తొమ్మిదో తరగతిలో పెన్ను మింగిన విద్యార్థి, మూడేళ్ల తర్వాత తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. భయంతో తల్లిదండ్రులకు చెప్పని విషయం, చివరికి వైద్యుల చాకచక్యంతో బయటపడింది. ఎలాంటి కోత లేకుండానే ఆధునిక పద్ధతిలో పెన్నును తొలగించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. గుంటూరులో జరిగినఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.