హైదరాబాద్, ఇందిరా నగర్లో నిర్వహించిన సందర్ సమ్మేళనానికి వచ్చిన ఓ డిగ్రీ విద్యార్థి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అందుకు కారణం.. అతడు ధరించిన బంగారు ఆభరణాలు. చేతి వేళ్లంన్నింటికీ లావుపాటి బంగారు ఉంగరాలు, మెడ నిండుగా గొలుసులు, చేతికి బ్రేస్లెట్లు, కడియాలు ధరించి.. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. అతడితో సెల్ఫీలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఇంతకు ఆ యువకుడు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాల కోసం...