బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటూ వర్షాలు

2 hours ago 1
Andhra Pradesh Weather Update Today: ఏపీకి వచ్చే రెండు రోజులు వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు.. వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article