బాబోయ్ చలి పులి చంపేస్తోంది.. ఆ జిల్లాలో అత్యల్పంగా 5 డిగ్రీలే.. 11 జిల్లాల్లో గజగజా

4 months ago 11
Telangana weather Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి గజగజా వణికిస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో.. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో ప్రయాణలు వాయిదా వేసుకోవాలని సూచించారు.
Read Entire Article