బీఆర్ఎస్ నేత ప్రాణం తీసిన సర్పంచ్ ఎన్నికలు.. ఆధిపత్య పోరులో..

3 months ago 8
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఓ బీఆర్‌ఎస్‌ నేత హత్యకు గురయ్యాడు. అయితే రాజకీయ కక్షలతో పాటు పాత గొడవలు.. ఈ దాడికి దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
Read Entire Article