167K National Highway: హైదరాబాద్, బెంగళూరు వెళ్లేవారికి శుభవార్త! కర్నూలు జిల్లాలో 167కే జాతీయ రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే సుమారు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రూ.691.81 కోట్ల నిధులతో జరుగుతున్న ఈ పనులు, ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఊతం ఇవ్వనున్నాయి. ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, వేలాది వాహనాలకు సౌకర్యవంతంగా మారనుంది. ఈ రహదారి పనులు పూర్తయితే తిరుపతికి వేగంగా చేరుకోవచ్చ.