బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 19 మంది యాప్ నిర్వాహకులపై కేసులు

11 months ago 12
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై తాజాగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ యజమానులే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే 25 మంది సెలబ్రెటీలపై కేలులు నమోదు కాగా.. వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి సాక్షులగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Read Entire Article