భద్రాచలం భవనం కూలిన ఘటన.. మరో మృతదేహం లభ్యం, శిథిలాల కింద మరికొందరు..?

11 months ago 15
భద్రాచలంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తాజాగా మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతుడు భద్రాచలానికి చెందిన తాపీమేస్త్రీ ఉపేందర్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Read Entire Article