నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్యనే కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి భార్యే చంపేసింది. ముందు సుపారీ గ్యాంగ్ను సంప్రదించగా.. డబ్బు తీసుకొని వాళ్లు హ్యాండ్ ఇవ్వటంతో స్వయంగా తానే రంగంలోకి దిగి చంపేసింది.