భూపాలపల్లి: నడిరోడ్డుపై నోట్ల కట్టలు విసిరేసి వ్యక్తి పరార్

3 weeks ago 5
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేల భూపాలపల్లి మున్సిపాలిటీలో నోట్ల కట్టలు తీవ్ర కలకలం రేపాయి. ఓ పార్టీకి చెందిన వ్యక్తి పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు యత్నించగా.. నోట్ల కట్టలు రోడ్డుపై విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
Read Entire Article