భోజనం చేద్దామని బస్సు దిగి వెళ్లారు.. తిరిగొచ్చి చూస్తే రూ.67 లక్షలు మాయం

2 months ago 6
Vizianagaram Rs 67 Lakh Theft From Bus: విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సులో రూ.67.90 లక్షల నగదుతో కూడిన సంచి దొంగిలించబడింది. భోజనాల కోసం బస్సు ఆగిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, ప్రయాణికుల వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే చోరీ చేసిన బ్యాగులో ఐప్యాడ్, ఇతర పరికరాల ఆధారంగా పోలీసులు విజయవాడ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.
Read Entire Article