మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు.. తీవ్ర ఆరోపణలతో రేవంత్ సర్కార్ చర్యలు

4 months ago 10
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్. సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వంటి తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. మేడారం జాతర పనుల్లోనూ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article