మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్.. కారణమిదే

4 days ago 11
building to turmeric board at Nizamabad: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి భవనం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బోర్డుకు కేటాయించారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు తన సంకల్పమని, ఇది రైతుల కల సాకారం చేయడమే లక్ష్యమని అర్వింద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.
Read Entire Article