మధురానగర్‌లో మహిళ హత్య.. 14 ఏళ్లుగా సహజీవనం చేసిన వ్యక్తే, కూతురిపైనా..

1 month ago 5
గుంటూరు జిల్లా కేదారేశ్వరపేటలో జరిగిన వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వదిలేసిన మహిళను ఓ ఆటోడ్రైవర్ చేరదీశాడు. సుమారుగా 14 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇటీవల ఆ మహిళపై అనుమానం పెంచుకుని గొడవపడటం మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ రోజున ఆమెతో గొడవపడి ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన ఆమె కుమార్తెపై రోకలిబండతో దాడి చేశాడు.
Read Entire Article