మహా శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు తీపికబురు.. దర్శనాలపై కీలక నిర్ణయం

1 year ago 29
Srisailam Maha Shivaratri Darshan: శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్నారు. వచ్చే నెల 19 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల‌ జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, రవాణా, భక్తులకు శీఘ్రదర్శనం తదితర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే దర్శనాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను కూడా కలెక్టర్ రాజకుమార్ వెల్లడించారు.
Read Entire Article