మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. మరో పథకం

2 months ago 5
AP Smart Kitchen To SHG: మహిళా సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మధ్యాహ్న భోజన పథకం కోసం తీసుకువచ్చిన స్మార్ట్ కిచెన్ స్కీమ్ అమలు బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇప్పటికే కొన్నిచోట్ల విజయవంతంగా నడుస్తున్న ఈ స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సేంద్రియ కూరగాయల వాడకం, 'డొక్కా సీతమ్మ' యాప్ ద్వారా పర్యవేక్షణ వంటివి ఈ పథకాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి.
Read Entire Article