మా ఊరి సమస్యల్ని పరిష్కరించండి.. సామాన్యుడిలా వెళ్లి కలెక్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యే అర్జీ

1 year ago 16
Ms Raju Submits Petition: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తాను పుట్టి, పెరిగిన సొంత గ్రామంలోపలు సమస్యలను పరిష్కరించాలంటూ శింగనమల నియోజకవర్గంలోని.. శింగనమల మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి స్వయంగా వెళ్లి వినతిపత్రాన్ని ఇచ్చారు. సొంత గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దగ్గరకి సామాన్యుడిలా అర్జీ తీసుకెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
Read Entire Article