మాకు అన్యాయం చేయొద్దు.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

1 year ago 20
Ys Jagan Mohan Reddy Letter To Pm Modi On Delimitation: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రస్తావించారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందని ప్రస్తావించారు. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన ఉందన్నారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరారు.
Read Entire Article