మాచర్ల పరువు హత్య కేసులో సీఐ సస్పెండ్.. యువతిని పేరెంట్స్‌కు అప్పగించేందుకు లంచం

2 weeks ago 4
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మాచర్ల పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న బాధితురాలిని.. బలవంతంగా సీఐ వెంకటరమణ.. తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన భారీగా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ జరుగుతుండగానే.. సీఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ.. ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article