మిడిల్‌క్లాస్‌ ప్రజలకు గుడ్‌న్యూస్.. ORR-RRR మధ్య ఇండ్ల నిర్మాణం, KPHB తరహాలో..

1 year ago 27
మధ్యతరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారి సొంతింటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్, రీజినల్ రింగు రోడ్డు మధ్య మిడిల్ క్లాస్ ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఈ ఇండ్ల నిర్మాణం ఉంటుందని చెప్పారు.
Read Entire Article