మీర్‌పేట: భార్యను ముక్కలుగా చేసి ఉడికించి, ఎండబెట్టాడా? ఈ కేసులో అనుమానాలెన్నో..!

1 year ago 25
మీర్‌పేట్ మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మాధవిని చంపిన భర్త గురుమూర్తి ఆనవాళ్లు లేకుండా పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలిసింది. మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటర్ హీటర్ సాయంతో, కుక్కర్‌లో ఉడికించి ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసినట్లు తెలిసింది. అనంతరం ఎముకలను దంచి పొడి చేశాడు. వీటన్నింటినీ కవర్లలో కట్టి చెరువులో పడేసినట్లు పోలీసుల విచారణలో అతడు చెప్పినట్లు సమాచారం.
Read Entire Article