ముగిసిన పల్లె పోరు.. ఏ పార్టీకి ఎన్ని సర్పంచ్ స్థానాలు వచ్చాయంటే..?

6 months ago 18
తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని.. బీఆర్ఎస్, బీజేపీలను వెనక్కి నెట్టింది. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది.
Read Entire Article