తల్లి మరణాన్ని తట్టుకోలేక కరీంనగర్కు చెందిన ఆఫ్రిన్ అనే యువతి ఎవరూ చేయని పసి చేసింది. తల్లి సమాధి వద్దే మూడు రోజులుగా నిద్రిస్తోంది. కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకెళ్లినా.. మళ్లీ అక్కడికే వచ్చి ఉంటోంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరికి తండ్రి, కుటుంబ సభ్యులు వచ్చి యువతిని ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం.