మేడారం జాతర.. పిల్లలు, వృద్ధులకు జియోట్యాగింగ్‌, ఇక టెన్షన్ అవసరం లేదు

1 month ago 6
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధ (AI) సాంకేతికతను వినియోగిస్తోంది. 'టీజీ-క్వెస్ట్‌' ఏఐ డ్రోన్లు, హీలియం బెలూన్ కెమెరాలు నిఘా ఉంచుతాయి. తప్పిపోయిన వారి కోసం జియోట్యాగ్ వ్యవస్థ, నేరగాళ్ల గుర్తింపునకు ఫేస్ రికగ్నిషన్ అందుబాటులోకి వచ్చాయి.
Read Entire Article