మొంథా తుపాను ముప్పు.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు, నాలుగు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌

7 months ago 13
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను తెలుగు రాష్ట్రాలను వణికించేందుకు సిద్ధమవుతోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారి, మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
Read Entire Article