మొంథా తుపాను వేళ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచే మొదలు..

4 months ago 8
మొంథా తుపాను దూసుకువస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న 12 జిల్లాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణి చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి రూ.3000 సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అలాగే 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
Read Entire Article