యాక్సిడెంట్ బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి: తెలంగాణ రవాణా శాఖ

3 weeks ago 4
తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన రహ వీర్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ పథకం కింద యాక్సిడెంట్ బాధితులకు సాయం చేసిన వారికి నగదు బహుమతి అందించనున్నారు. సామాజిక బాధ్యతగా వారి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం అందించనున్నారు.
Read Entire Article