యాదగిరిగుట్ట పరిశ్రమలో పేలుడు.. కార్మికుడు మృతి, భయంతో ఉద్యోగులు పరుగులు

1 year ago 28
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు శివారులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవింవింది. ఈ ఘటటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన మార్క కనకయ్య(54)గా గుర్తించారు. గాయపడిన ముగ్గుర్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్, యశోదా ఆసుపత్రులకు తరలించారు.
Read Entire Article