యాదాద్రి ఆలయానికి కొత్త రూపు.. తిరుమల తరహాలో, 65 కేజీల బంగారంతో..
6 months ago
6
యాదాద్రి ఆలయం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది. ఆలయ విమాన గోపుర స్వర్ణమయం చేయనున్నారు. తిరుమల తరహాలో గోపురానికి స్వర్ణతాపటం చేసేందుకు ఆకృతిని ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.