యానిమేటర్లకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.15వేల విలువైన మొబైల్ ఉచితంగా ఇస్తారు

3 weeks ago 5
Andhra Pradesh Animators Free Mobiles Distribution: ఏపీ ప్రభుత్వం రెండు నెలల క్రితం యానిమేటర్లకు ఇచ్చిన హామీ ఇచ్చింది. ఆ మాట ప్రకారం, చెప్పినట్లుగానే వారందరికి 5జీ మొబైల్స్ ఇవ్వబోతోంది.. అధికారులు జిల్లాలకు మొబైల్స్‌ను పంపించారు. త్వరలోనే యానిమేటర్లకు మొబైల్స్‌ను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. యానిమేటర్లకు ఇస్తున్న ఒక్కో ఫోన్ విలువ రూ.15వేలు.. ఈ కొత్త మొబైల్స్ ద్వారా సేవల్ని మరింత వేగవంతం చేస్తామని యానిమేటర్లు చెబుతున్నారు.
Read Entire Article