రాజమహేంద్రవరంలో డబుల్ మర్డర్ కలకలం.. యాంకర్‌తో పాటూ ఆమె తల్లిని చంపిన ప్రియుడు

4 weeks ago 5
Rajahmundry Double Murder: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తల్లీకూతురు దారుణ హత్య కలకలం రేపింది. ఏలూరుకు చెందిన సామ్య, ఆమె కుమార్తె సనను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. బంధువులు ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య కేసులో ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article