రాజమహేంద్రవరంలో హై టెన్షన్.. రామచంద్ర యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు

5 months ago 9
రాజమండ్రిలో షెల్టన్ హోటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేస్తున్న గ్రామస్థులకు సంఘీభావం తెలిపేందుకు.. నక్కపల్లి వెళ్లేందుకు సిద్ధమైన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డ రామచంద్ర యాదవ్, పోలీసుల తీరును ఖండించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు. పోలీసులు, రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ మధ్య తోపులాట జరిగింది.
Read Entire Article