రాజమహేంద్రవరంలో హై టెన్షన్.. రామచంద్ర యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు

11 months ago 22
రాజమండ్రిలో షెల్టన్ హోటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేస్తున్న గ్రామస్థులకు సంఘీభావం తెలిపేందుకు.. నక్కపల్లి వెళ్లేందుకు సిద్ధమైన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డ రామచంద్ర యాదవ్, పోలీసుల తీరును ఖండించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు. పోలీసులు, రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ మధ్య తోపులాట జరిగింది.
Read Entire Article