ఈ దొంగతనం గురించి తెలిస్తే.. ఇదేం పోయేకాలం రా నాయనా అంటారు. దొంగలకు కాదేది అనర్హం అన్నట్లు వాళ్లు.. వెరైటీ దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం, వెండి ఇతర విలువైన వస్తువులు దొంగతనం చేయండం అనేది మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ పొలంలో జామాయిల్ చెట్లను నరికి.. రాత్రికి రాత్రే తరలించారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.