రామేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

3 months ago 10
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్‌ వద్ద.. రోడ్డు పక్కన అయ్యప్పస్వాములు కారు ఆపి నిద్రిస్తుండగా.. వీరి కారును.. మరొక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు ఉన్నారు. మరికొంత మంది గాయపడగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article