రాష్ట్రంలో 10 మంది ఐఏఎస్‌లు బదిలీ.. సింగరేణికి కొత్త సీఎండీ

3 weeks ago 7
తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం 10 మందిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎస్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించగా.. ముగ్గురు కమిషనర్లను నియమించారు. ఇక సింగరేణి కాలరీస్‌కు కొత్త సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు భాద్యతలు అప్పగించారు.
Read Entire Article