రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు పెంచాలని సీఎంకు అనిరుధ్ రెడ్డి లేఖ.. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

3 weeks ago 3
ఇప్ప పువ్వు గురించి మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఇప్ప చెట్లను పెంచాలని.. సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్ప చెట్ల పెంపకానికి సంబంధించి.. 52 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ 52 మందిలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. దీంతో మరోసారి రాష్ట్రంలో ఇప్ప పువ్వు వ్యవహారం చర్చకు దారి తీస్తోంది.
Read Entire Article