తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 5 సర్పంచి, 133 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 129 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 30 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. మిగిలిన 37,179 వార్డులకు 85,428 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తయింది.