రూ.2 కోట్ల విలువైన భవనాన్ని ఆలయానికి రాసిచ్చాడు.. ఈయనది ఎంత గొప్ప మనసు

3 months ago 10
Pithapuram Sripada Vallabha Massive Donation Of Rs 2 Crores: కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి విశ్రాంత ఉద్యోగి చక్కా కుక్కుటేశ్వరరావు, ఆయన కుమారుడు వెంకట రాజేశ్వర్ రూ.2 కోట్ల విలువైన భవనాన్ని విరాళంగా అందించారు. శ్రీపాద దత్త జయంతి సందర్భంగా ఈ భారీ విరాళాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. అదేవిధంగా నాలుగు రోజుల క్రితం అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి ఒక దాత తన పెంకుటిల్లును విరాళంగా ఇచ్చారు.
Read Entire Article