రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. కబ్జా చెర నుంచి కాపాడిన హైడ్రా

5 months ago 12
హైదరాబాద్‌లోని కొండాపూర్‌ సర్వే నంబరు 59లో ఉన్న 57 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు శనివారం భారీ బందోబస్తు మధ్య రూ. 2 వేల కోట్ల విలువైన 57 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వెలిసిన నివాస, వాణిజ్య ఆక్రమణలను తొలగించారు.
Read Entire Article