రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. కబ్జా చెర నుంచి కాపాడిన హైడ్రా

11 months ago 25
హైదరాబాద్‌లోని కొండాపూర్‌ సర్వే నంబరు 59లో ఉన్న 57 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు శనివారం భారీ బందోబస్తు మధ్య రూ. 2 వేల కోట్ల విలువైన 57 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వెలిసిన నివాస, వాణిజ్య ఆక్రమణలను తొలగించారు.
Read Entire Article